చిరునవ్వుల రాజకీయం.. ప్రజాసంక్షేమ శకం.. దివికేగిన మహానేతకు ఘన నివాళి
ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : ప్రతి పేదవాడి గుండె చప్పుడు, మాట ఇస్తే మడమ తిప్పని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు జవహర్ నగర్ లో ఘనంగా జరిగాయి. కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు అబ్బాగోని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.....