420 హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ముందు 420గా మిగిలిపోతారు

🔸పూడూరు–కిష్టాపూర్‌లో బీఆర్‌ఎస్ నిరసన 🔸ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నవీన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు పూడూరు–కిష్టాపూర్ పరిధిలోని 298వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి కేఎల్‌ఆర్‌లోని శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా...