మోడీ పుట్టినరోజున ఆశీర్వాద దీపం – ఈటల రాజేందర్
ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన "ఆశీర్వాద దీప" కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భారతజాతి గర్వించే బిడ్డ, ఆకలిని, దుఃఖాన్ని తనివితీరా అనుభవించిన నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ,...