జాతీయ వార్తలు
ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి సచిన్ సావంత్తో పీసరి మహిపాల్రెడ్డి భేటీ
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జిలు టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో నిర్వహిస్తున్న సమావేశాల నేపథ్యంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్రెడ్డి ఏఐసీసీ...
ఢిల్లీలో ఈటల రాజేందర్ నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా...
వందేమాతరం పాడకుండా అడ్డుకుంటే 3 ఏళ్ల జైలు..! జాతీయ గౌరవ నిరోధక సవరణ చట్టానికి...
ఆర్.జె.న్యూస్, న్యూఢిల్లీ : ఇకపై జాతీయ గీతం 'జనగణమన'తో పాటు జాతీయ గేయం 'వందేమాతరం'ను పాడకుండా అడ్డుకున్నా, ఆలాపనకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు జాతీయ గౌరవ భంగ...
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం: ఈటల రాజేందర్
🔸ఢిల్లీలో అగ్రనాయకత్వంతో సమీక్ష - రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఆర్.జె.న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....




