Tuesday, September 15, 2026
Homeక్రైమ్ న్యూస్టిప్పర్‌ను ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

టిప్పర్‌ను ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాద్గారిపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్‌ లారీని వెనుక నుంచి XUV 700 కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!