Sunday, August 16, 2026
Homeరాజకీయంబాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది

బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది

ఆర్.జె.న్యూస్,బాల్కొండ: నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలం కొనాపూర్, కేఎస్‌ తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు సుమారు 100 మంది బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!