Monday, August 17, 2026
Homeమేడ్చల్ జిల్లాపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌ మండలం అంకిరెడ్డిపల్లిలోని శ్రీ పోచమ్మతల్లి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల్‌రెడ్డి, కీసర మండల బీజేపీ అధ్యక్షుడు బాలరాజ్‌యాదవ్‌, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!